సంక్షేమ పధకాల ద్వారా అభివృద్ధి – ఇదొక వినూత్న ఆర్ధిక సూత్రం
ఈ మధ్య ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కధనం ప్రచురించింది. జీఎస్టీ రేట్లు తగ్గటం, అంతేగాక “తల్లికి వందనం” పథకం ద్వారా దాదాపు అన్ని కుటుంబాలకి డబ్బులు రావడం వల్ల అంధ్రాలో అనేక రకాల వస్తు సామాగ్రుల అమ్మకాలు పెరిగాయని, ఆఖరికి ఆ డబ్బుతో బంగారం కూడా కొని దాచుకుంటున్నారని. ఆ విధంగా కూటమి ప్రభుత్వం విధానాల వల్ల ప్రజల

